కోహీర్ తహసీల్ కార్యాలయంలో తనిఖీలు లంచంతో పట్టుబడ్డ నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ కోహీర్, ఆగస్టు 16 : ఓ రైతు నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ �
20 ఏండ్ల కిందటే సిద్దిపేటలో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభలో ప్రస్తావన అప్పట్లో దళితుల్లో చైతన్యానికి అనేక కార్యక్రమాలు.. సంఘటిత శక్తిగా మార్చిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా �
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�
మెదక్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కుక్కదువ్ సి�
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికై ఈనెల 18వ తేదీలోగా ఉపకార వేతనాల దరఖాస్తులను సంబంధిత అథికారులకు సమర్పించాల�
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో భువన్ సర్వే ప్రారంభమైంది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందు పరిచేందుకు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్ట�
మెదక్ : 57 ఏండ్లు పైబడిన అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి ప�
సమస్యల సత్వర పరిష్కారానికే మీ కోసం నేనున్నా.. ప్రజలతో కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం మీ కోసం నేనున్నాకు అపూర్వ స్పందన మెదక్ : సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడానికి మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహ�
నర్సాపూర్, ఆగస్టు 15 : నర్సాపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి జ�
వెల్దుర్తి, /చేగుంట/మనోహరాబాద్ / కొల్చారం/ కౌడిపల్లి ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు అన్నిమండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ,ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం జాతీయ జెండా�
మెదక్, ఆగస్టు 15 : విధి నిర్వహణలో విశేష కృషి చేసిన 134 మంది అధికారులు, 17 మంది పోలీసు అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, మైన్�
మల్లన్నగుట్ట భక్తుల కొంగుబంగారం శ్రావణమాసం, కార్తీకమాసాల్లో ప్రత్యేక పూజలు సహజసిద్ధ్దంగా బండరాతి కింద వెలిసిన ఆలయం వెల్దుర్తి, ఆగస్టు 14: గుట్టపై నుంచి జాలువారుతున్న నీ టిధారలు, ఎతైన గుట్టలు, పచ్చని చెట్�
మెదక్ కలెక్టర్ హరీశ్స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలనహాజరుకానున్న మంత్రి శ్రీనివాస్యాదవ్అతిథులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 13: కలెక్టరేట్ ఆ