సింగూరు ప్రాజెక్టుకు 91,674 క్యూసెక్కుల ఇన్ఫ్లో దిగువకు 85,447 క్యూసెక్కులు వదిలిన అధికారులు ఏడు గేట్ల ద్వారా దిగువకు పరుగులు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరద ఉధృతంగా పారుతున్న మంజీర జల దిగ్బంధంలోనే వనదు
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణతో సీజనల్ వ్యాధులు దూరం ముందు జాగ్రత్తలే శ్రేయస్కరం పిల్లల విషయంలో మరింత అప్రమత్తత అవసరం డెంగీ వస్తే ఆందోళన వద్దంటున్న వైద్యులు కొల్చారం, అక్టోబర్ 1 : జిల్లాలో విస్తారంగా �
మెదక్, అక్టోబర్ 1 : గ్రామ సీమలు కొత్తదనంతో మెరిసిపోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్లు, పచ్చదనం, మౌలిక వసతులు మెరుగుపడడంతో పల్లెప్రజల జీవన ప్రమాణాలు మెరుగు�
రామాయంపేట, అక్టోబర్ 1: ఆడపడుచులకు బతుకమ్మ చీరెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట మండలానికి 13110 చీరెలు వచ్చినట్లు రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భం గ
మెదక్ మున్సిపల్ పరిధిలో 11,872 ఇండ్లు ఇప్పటి వరకు 6,500 ఇండ్లకు జియో ట్యాగింగ్ భువన్ యాప్లో ఇంటి నంబర్ టైప్ చేస్తే వివరాలన్నీ ప్రత్యక్షం మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 29 : పురపాలక పరిపాలన శాఖ చేపట్టిన భ
చెరుకు రైతుల ముసుగులో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ జహీరాబాద్, అక్టోబర్ 1: చెరుకు రైతుల ముసుగులో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రోకర్లు ప్రభుత్వంపై తప్పుడు ఆ�
మెదక్, అక్టోబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమవుతున్నది. కలెక్టర్ ఎస్.హరీశ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సద్దుల బత�
నారాయణఖేడ్, అక్టోబర్ 1: నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శాశ్వతంగా వలసలను నివారించే అవకాశం ఉందని ఎమ్మె
ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 75,113 క్యూసెక్కులు దిగువకు వదిలిన అధికారులు మంజీరలో పరవళ్లు తొక్కుతున్న వరద ఏడుపాయల వద్ద వరద ఉధృతి.. జలదిగ్బంధంలోనే వనదుర్గమ్మ ఆలయం లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నీటి
నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు మూడో తరగతి నుంచి9వ తరగతి వరకు విద్యార్థులకుప్రత్యేక తరగతులు జిల్లాలో ఈ వారంలోప్రారంభం మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసి�
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి వర్గల్లో 6లక్షల 10వేల చేపపిల్లల పంపిణీ వర్గల్, సెప్టెంబర్ 30 : రాష్టంలో గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడమే కాకుండా కులవృత్తులకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం టీఆర్
హత్నూర : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హత్నూర, సికింద్లాపూర్, మంగాపూర్, కాసాల, బోర్పట్ల, రెడ్డిఖాన
సింగూరు ఐదు గేట్ల ద్వారా దిగువకు పరవళ్లు తొక్కుతున్న వరద మంజీరా గేట్లు ఎత్తి వేత పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉమ్మడి జిల్లాలో పారుతున్న వాగులు, వంకలు మత్తళ్లు దుంక�