కొల్చారం: సింగూరు నుంచి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు ఆదివారం పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా �
మెదక్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం క
గుట్టపై పురాతన శివ, మల్లన్న ఆలయాలు రెండు నీటి గుండాల్లో పవిత్ర జలాలు గుట్టపై నుంచి కింది వరకు పాము రీతిలో క్వార్ట్ గీత కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెల్లడి మద్దూరు, సెప్టెంబర్ 25 : సిద్దిపేట జిల్ల
పెరిగిన నీటి వసతులతో అనుకూల వాతావరణం.. వృద్ధి చెందుతున్న తీరొక్క జీవజాలం అడవుల సంరక్షణతో పెరుగుతున్న వన్యప్రాణులు అడవి జంతువుల సంరక్షణతో సత్ఫలితాలు ఉమ్మడి మెదక్లో వెల్లివిరుస్తున్న ప్రకృతి అందాలు ఆహ�
రేవంత్రెడ్డిని ప్రశ్నించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ : వంద కోట్ల విలువైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మిందెవరూ.. 2001లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాదా అని జహీరాబాద్ ఎమ్మెల్�
మెదక్ మున్సిపాలిటీ : ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నెహ్రూ యువక కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆ�
టేక్మాల్, సెప్టెంబర్ 24: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఎలకుర్తిలో శుక్రవారం యాసంగి సాగు విధానంపై ఎలకుర్తి క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహ�
మందుల తయారీలో ప్రముఖ పాత్ర అనారోగ్యాల నివారిని నిజాంపేట, సెప్టెంబర్ 24 : సీజనల్ పం డ్లతో ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా వానకాలం చివర శీతాకాలం ప్రారంభంలో సీతాఫలం విరివిరిగా కనిపిస్తాయి. రుచికి తీపితోపాటు
పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వక
పుల్కల్ రూరల్ : ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాం నుంచి గత నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం మూడు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు వరద
అక్కన్నపేటలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టిన డీసీఎం.. చికిత్స పొందుతూ మృతి రామాయంపేట: రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామంలోని రైల్వే గేటు వద్ద వృద్ధురాలిని డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ఆమెకు తీ�
నర్సాపూర్ : నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ నర్సాపూర్ పట్టణ పార్టీ కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీ
మెదక్ మున్సిపాలిటీ: టీచర్ల బదిలీలు, పదోన్నతులు కొత్త జిల్లాల ప్రకారమే జరుగుతాయని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ
మెదక్ : జిల్లాలో ఆహార శుద్ధి, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ