ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత మంజీరలో పరవళ్లు తొక్కుతున్న వరద పొంగిపొర్లుతున్న నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు సింగూరుకు కొనసాగుతున్న వరద ఉధృతి పుల్కల్ రూర
చేర్యాలలో నీటి పారుదల,గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయాల పునరుద్ధరణ ఏడీఏ కార్యాలయం మంజూరు వారం రోజుల్లో ప్రారంభించేందుకు కసరత్తు హామీలు నిలబెట్టుకున్న మంత్రి హరీశ్రావు చేర్యాల, సెప్టెంబర్ 23 : హామీలు ఇ
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిజాంపేట, సెప్టెంబర్ 22: మహిళలు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొందిన రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని ఎమ్మెల్యే పద్మ�
ఎంపీ.కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి తూప్రాన్/రామాయంపేట : తూప్రాన్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని గత ఏడున్నర సంవత్సరాల కాలంగా రూ.103 కోట్ల పైచిలుకు అభి�
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట : నిరుద్యోగులు పనిలేక వృథాగా ఉండకుండా ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. మండల కేంద్రమైన చేగుంటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణ
ఆహ్లాదాన్ని పంచే వాతావరణం 12 రాశుల మొక్కలతో రాశి వనం పక్షుల కిలకిలరావాలు.. పరవశించేలా పచ్చందాలు సందడి చేస్తున్న వన్యప్రాణులు అడవి మధ్యలో అందమైన సరస్సులు చిన్నారులను ఆకట్టుకునే ఆటస్థలాలు వ్యాయామం కోసం ఓప
కళకళలాడుతున్న అంగన్వాడీలు ఈ నెల 30 వరకు పౌష్టికాహార వారోత్సవాలు ప్రత్యేక యాప్లో చిన్నారుల వివరాల నమోదు పిల్లలకు పూర్వప్రాథమిక విద్య, గుడ్లు, పాలు, బాలామృతం ఆరోగ్యసంబంధ అంశాలపై అవగాహన మెదక్ రూరల్, సెప�
మెదక్, సెప్టెంబర్ 21 : కూతురు అన్నం తిన డం లేదని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
చిలిపిచెడ్, సెప్టెంబర్ 21: చిలిపిచెడ్ మండలంలో పలువురు టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు. బీసీ సెల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా జగ్గంపేట గ�
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 21: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న మెప్మా మహిళలు ఇంటింటీ సర్వే చేస్తుండగా, వారి�
వెల్దుర్తి/నర్సాపూర్/ రామాయంపేట/నిజాంపేట/ అల్లాదుర్గం/ చిన్నశంకరంపేట/ సెప్టెంబర్ 21: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పట్టణాలు, మండలాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. రాష్ట్ర యువజన, క్�