నేడు గణేశ్ శోభాయాత్ర ట్రాఫిక్ అంతరాయం లేకుండా రూట్ మ్యాప్ చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మెదక్, సెప్టెంబర్ 19 : గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు సిద్ధమవుతున్నాయ�
ఉమ్మడి జిల్లాలో ఘనంగా గణపయ్య శోభాయాత్రలు చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసిన అధికారులు క్రేన్ల సహాయంతో గంగమ్మ ఒడికి.. బందోబస్తులో పోలీసు యంత్రాంగం రూ.10 లక్షలు పలికిన సంగారెడ్డి చైతన్య యువజన సంఘం
మనోహరాబాద్ : కుటుంబ సభ్యులంతా శనివారం రాత్రి కలిసి భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి కుమార్తె అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరా�
పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్�
నర్సాపూర్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీ సీఈవో వెంకట శైలేశ్ సూచించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్, అచ్చంపేట్, మంతూర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కొవిడ�
మెదక్ మున్సిపాలిటీ : మెదక్ చర్చి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత�
బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయానికి సరికొత్త శోభ రూ.4.50కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభం నలుదిక్కుల రాజగోపురాలు.. సాలారం.. ప్రాకారాలు.. భక్తుల విరాళాలతో చివరి దశకు పనులు కార్తీక మాసంలో ప్రారంభించేందుకు సన్నాహా�
మెదక్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ పేరున వివిధ కార్యక్రమాలను ని�
మెదక్ : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా క�
సబ్సెంటర్లలో వ్యాక్సినేషన్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు మెదక్, సెప్టెంబర్ 17 : స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజూ శుక్రవారం జిల్లాలో 224 96 మందికి టీకా వేసినట్లు డ�
ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్,సెప్టెంబర్17: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఈ నెల 20వ తేదీన ఎనిమిది మండలాల టీఆర్ఎస్ మండల కమిటీ నియామక సమావేశం ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. నర్సాపూర్ ఎమ�
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వైద్యపరీక్షలకు వచ్చే గర్భిణులకు దవాఖాన వద్ద భోజన సదుపాయం ఆరోగ్యలక్ష్మితో గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం టేక్మాల్, సెప్టెంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల ఆరోగ�