అనుమతి లేని నిర్మాణాలపై మున్సిపల్ శాఖ నిఘా మున్సిపాలిటీల వారీగా డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ త్వరలోనే వార్డుకో అధికారి నియామకానికి చర్యలు మెదక్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 17: భవన నిర్మాణాలకు సులువుగా
మనోహరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామకమ�
మెదక్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాన్నిజరిపేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకుగాను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మున్సిపల్ ప్రాంతాల్లో వైన్స్లు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివే
రామాయంపేట : టీకాపై ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం ఆమె రామాయంపేటకు విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన మూడు కొవిడ్ వ్య
మనోహరాబాద్ : అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. తూప్రాన్�
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 16: హవేళీఘనపూర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏండ్ల్లు నిండిన ప్రతి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మీ కోసం.. కార్యక్రమానికి అనూహ్య స్పందన బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత ఎమ్మెల్యేను కలిసిన ఏఎంసీ చైర్మన్ జగపతి మెదక్, సెప్టెంబర్ 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత�
తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలి భారత మాజీ వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టి సాగులో గణనీయమైన మార్పులు తీసుకొచేందుక
కొల్చారం : జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. �
మెదక్లో రెండు వారాల్లో 40శాతానిపై విద్యార్థులు హాజరు కొత్తగా 14,047మంది విద్యార్థుల చేరిక మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 15 : ఈ నెల 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, మెదక్ జిల్లాలో రెండు వ�
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు అందించాలి మెదక్ జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 14 : తెలంగాణ ప�
మనోహరాబాద్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్వర్ చేగుంట/చిన్నశంకరంపేట/పాపన్నపేట/రామాయంపేట/మనోహరాబాద్, సెప్టెంబర్ 14 : పార్టీ బలోపేతం కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని మనోహరాబ�
బిలాల్పూర్లో దవాఖాన నిర్మాణం మంత్రి హరీశ్రావు చొరవతో పనులు ప్రారంభం త్వరలో అందుబాటులోకి సేవలు కోహీర్, సెప్టెంబర్ 14 : ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. దవాఖానలు అవసరమైన ప్�