సీఎస్ఆర్ కింద మూడు గ్రామ పంచాయతీలను మూడేండ్లపాటు దత్తత తీసుకున్న నోవార్టీస్ సంస్థ ఆరు నెలల్లో కుంట పూడికతీత, ఏడు చెక్డ్యాంల నిర్మాణం కార్పొరేట్ స్థాయిలో టాయిలెట్ల నిర్మాణం, నీటి సదుపాయం స్వయం ఉపా�
ప్రారంభమైన విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తుల ప్రక్రియ ఆరో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అవకాశం మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13: విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, విజ్ఞాన ప్రత
తూప్రాన్/రామాయంపేట : పండుగలను కలిసికట్టుగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో ప్రతిష్ఠించిన వినాయకు
పెద్దశంకరంపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 40శాతానికిపైగా నమోదవుతున్నదని డీఈవో రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన హిందీ దివస్ను పురస్కరించుకుని స్థానిక మోడల్ పాఠశాలలో హిందీ
-జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ : ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును జిల్లా అధికారులు పర్యవేక్షించాలని నా
16 నుంచి 21 వరకు గణేశ్ నిమజ్జనోత్సవాలు వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్ మెదక్, సెప్టెంబర్ 13 : జిల్లాలో గణేశ్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమష్టి బాధ
పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, సెప్టెంబర్ 13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్
ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నిర్మాణాలు పూర్తి ఎక్కడికక్కడే తీరిన సమస్యలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వాగులు పొంగి రాక
ఈ నెల 20లోగా పట్టణ,మండల కమిటీలు పూర్తి చేయాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మెదక్, సెప్టెంబర్ 13: ‘టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు. 2001లో స�
తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉటుందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నారు. సోమవారం తూప్రాన్ మున్సిపల్లోని 13వ వార్డు టీఆర్ఎస్ కమి
75 గజాల స్థలానికి సులువుగా అనుమతులు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13: టీఎస్బీపాస్ ద్వారా ఇక నుంచి 75 గజాల స్థలానికి సులువుగా భవన నిర్మాణ అనుమతులు పొందవచ్చు. అనుమతుల �
నిజాంపేట, సెప్టెంబర్1౩: రైతుల ప్రగతికే ప్రభుత్వం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల ఏవో సతీశ్తో కలిసి మండలంలోని కల్వకుంటలో రైతులు సాగు చ�
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13 : మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సమ�