పండవగా వినాయక శోభాయాత్ర పత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చెరువులో నిమజ్జనం మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 21: ఆదిదేవుడు గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. పదకొండు రోజు�
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ కలెక్టరేట్లో టీ-షర్టులు ఆవిష్కరణ మెదక్, సెప్టెంబర్ 21 : ఆజాది కా అమృత్ మహోత్సోవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న జిల్లా కేంద్రమైన మెదక్లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్
మనోహరాబాద్ : ఒకరికి సాయం చేసేందుకు మరోచోట అప్పులు చేసి అతడిని ఆదుకున్నాడు.. సాయం పొందిన వ్యక్తి ముఖం చాటేయడంతో చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్
నర్సాపూర్ : నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఆజాదీ కా మహోత్సవ్ సందర్భంగా ప్రతిజ్ఞ, ఫ్రీడం రన్ నిర్వహించారు. డీఈవో రమేశ్కుమార్ జెండాఊపి ఫ్రీడం రన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోర�
మెదక్ రూరల్ : రైతులు పంట వివరాలను నమోదు చేసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని వెంకటాపూర్లో ఏఈవో భార్గవితో కలిసి ఆన్లైన్లో నమోదు చేసిన రైతుల పం
మెదక్ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
వ్యాక్సిన్ తీసుకున్న వారు మెదక్ జిల్లాలో 22496 మంది, సంగారెడ్డి జిల్లాలో 6,69,332 మంది వ్యాక్సినేషన్ వంద శాతం దిశగా.. 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ పదిహేను రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కరోనా కట్టడికి ప్రభు�
సంగారెడ్డిలో సీవీ రామన్ మ్యూజియం సిద్ధం రూ.1.40కోట్లతో మ్యూజియంలో 58 రకాల ప్రదర్శనలు కనువిందు చేయనున్న 15 జాతుల డైనోసర్లు ప్రత్యేకంగా 10 నమూనాల గణిత సిద్ధాంతాలు అంతరిక్ష వీక్షణకు ఏర్పాటు చేసిన టెలీస్కోప్ 15 �
కులవృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్దే మండలానికి మూడు ఫిష్ మార్కెట్లు మత్య్సకారులకు సరిపడా చేప, రొయ్య పిల్లలు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తోటపల్లి ఆన్లై�
తూప్రాన్/రామాయంపేట: కొవిడ్ టీకాపై నిర్లక్ష్యం తగదని, 18 ఏండ్లు నిండిన వారందరూ తప్పనిసరిగ్గా టీకా తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్�
రామాయంపేట : భారీ వర్షాలకు కూలిపోయిన ప్రహరీలకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణేశ్, డిప్యూటీ ఇంజినీర్ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వారు రామా
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గృహదారులు తమ తమ ఇంటి ఆస్తి పన్నులను డిజిటల్ (ఆన్లైన్)పద్ధతిలో చెల్లించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కల