సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాల మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కళాశాల మంజూరు చేసి, 35
మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.38.5కోట్లతో మూడంతస్తుల్లో అధునాతన వసతులతో ప్రభుత్వం అత్యంత
పేదరికం.. పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితులను అర్థం చేసుకుని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనే ఆలోచనలు చేస్తున్న క్రమంలో పందిపెల్లి శిరీష జనవ
విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు.. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలాయాలు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారు.
వేద పండితుల మంత్రాలతో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీ మార్మోగింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో చండీయాగం మ
మీరంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తేనే.. ఒక ప్రజాప్రతినిధిగా తనకు నిజమైన ఆనందమని, పోలీస్ ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్న
ఇటీవలి కాలంలో బ్యూటీపార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు. ఇందులో హెడ్ మసాజ్ ఒకటి కాగా...దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు �
చిన్న చిన్న గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహి�
చదువుతో పాటు క్రీడాల్లో నూ బాలికలు రాణించాలని, క్రీడాకారుల్లో క్రమశిక్షణ, గెలుపోటములు తట్టుకోనే శక్తి ఉంటుందని జహీరాబాద్ డీఎస్పీ వి.రఘు అన్నారు. శనివారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ సాంఘిక సంక్షేమ బా�
మారిన పరిస్థితుల్లో వ్యవసా యం రైతుకు గుదిబండగా మారింది. సాగులో నష్టాలు, కష్టాలు సర్వసాధారణంగా మారింది. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగుముందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు