కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీల్లోని బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంత
జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను సిఫారసు చేయడానికి ఆయా స్థాయి కమిటీలు చేపట్టాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
రైతులకు తెల్లబంగారమైన పత్తి కాసులు కురిపిస్తున్నది. పత్తి క్రయవిక్రయాలు ప్రారంభం నాటి నుంచి రోజురోజుకూ ధర ఊహిచని విధంగా పెరుగుతూ రైతుల్లో ఆశలు నింపుతున్నది
తెలంగాణలో మహిళా భద్రతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నేరాలు అదుపు చేస్తున్నదని, వారి భద్రతకు ఉమెన్ సేప్టీవింగ్తో పాటు పోలీసులు భద్రత కల్పిస్తున్నామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. బుధవారం మండలంలోని చండి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎం పీపీ కల్లూరి హరికృష్�
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సంగారెడ్డి వైద్య కళాశాల ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో కాలేజీ మొదటి బ్యాచ్ తరగతులను ప్రారంభించారు.
తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వ�
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పైతర గ్రామానికి చెందిన ఎట్టాల దుర్గమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంది.
ర్యాగింగ్ చట్టరీత్యానేరం.. ర్యాగింగ్ మన సంస్కృతి కాదని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రెషర్స్ డే సందర్భంగా నూతన విద్యార్థులకు ర్యాగింగ్, �