రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి....సీఎం కేసీఆర్ ఏం సందర్భంలో అన్నారో గ్రహించాలి...ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
ఐకమత్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. జప్తిశివునూర్లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ‘చెల్లాపూర్' ఇంతకు ముందు గ్రామపంచాయతీగా ఉండేది. కొన్నేండ్ల క్రితం దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడడంతో పక్కనే ఉన్న ఈ గ్రామం కొత్త మున్సిపాలిటీలో విలీనమైంది.
ఆరోగ్యపరిరక్షణ, నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని వైద్యులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తుండడంతో చిక�
గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయడమేకాకుండా వాటి ఆర్యోగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ప్రస్తుతం గొర్రెలు,మేకలకు వ్యాపిస్తున్న ముసర వ్యాధినుంచి కాప�
దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10లక్షలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకం ఆమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి త�
పల్స్ పోలియోకు ఏర్పాటు పూర్తి జిల్లాలో 73450 మంది చిన్నారులకు పోలియో చుక్కలు జిల్లాలో 523 పల్స్ పోలియో బూత్ల ఏర్పాటు 53 రూట్లు, 53 మంది సూపర్వైజర్లు ఏర్పాటు మెదక్/మెదక్ అర్బన్, ఫిబ్రవరి 25: జిల్లాలో పల్స్ ప
వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికి భూ సర్వే చేసి నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడం, వర్షపు నీటిని నిల్వ
ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ను సీజ్చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
వచ్చే ఏడాది లోపు కాళేశ్వరం నీటితో సింగూరు డ్యాం, ప్రతి చెరువు, కుంటలను నింపుతామని,ఏనాడు మంజీరా నది ఎండిపోదని చిలిపిచెడ్ మండలంలోని రైతులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసానిచ్చారు.
గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ అధికారి రజాక్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట పోలీస్స్టేషన్లో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఏర్ప
దళిత బంధు పథకంతో దశ మారుతుంది మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి వాహనాలు కొనుగోలు చేస్తే నష్టం తప్ప లాభం ఉండదు ఉద్యాన పంటలు, బర్రెలు, గొర్రెలు, మేకలు పెంపకం చేయాలి జహీరాబాద్ ఎమ్మెల్య�