హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం చాడ విజయ భాస్కర్ రెడ్డికి గౌరవం సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం 20 ఏండ్లుగా హైకోర్టు న్యాయవాదిగా చాడ సేవలు దుబ్బాక, ఫిబ్రవరి 2: తెలంగాణ హైకోర్టు జడ్జిగా దుబ్బాక చాడ విజయ భా�
మినహాయింపులపై చేయని ప్రకటన ఏడేండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు అయినా పట్టించుకోని కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగినా పన్నుల కోతతో బేజారు మినహాయింపులు ప్రకటించాలని డిమాండ్
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం ముచ్చింతల్ క్షేత్రంలో 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి నేటి నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవ�
ఆశలు ఆవిరి చేసిన కేంద్ర బడ్జెట్ ఉపాధి నిధుల కోతతో పెరగనున్న వలసలు చేనేతను పట్టించుకోలేదు.. అణగారిన వర్గాల్లో నిరాశ, నిస్పృహ కేంద్ర బడ్జెట్పై భగ్గుమంటున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి వేతన జీ�
విద్యాసంస్థలు పునఃప్రారంభం పాఠశాలలకు తరలివచ్చిన విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు విద్యాలయాలను సందర్శించిన అధికారులు తొలి రోజు 42శాతానికి పైగానే హాజరు సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 1 : సంగ�
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తజనం లక్షలాది మందితో పులకరించిన ఏడుపాయల వనదుర్గా ఆలయం ‘కూడవెల్లి’ త్రివేణి సంగమంలో భక్తుల స్నానాలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు ఆయా చోట్ల దర్శించుకున్�
సింగరాయ జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం మొక్కులు చెల్లించుకున్న భక్తులు, అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం మాఘ అమావాస్య జాతరలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలతో పాటు పలు ఆలయాలు కిటకి�
వైభవంగా మల్లన్న మూడో వారం సుమారు 30వేల మంది భక్తుల దర్శనం ‘మల్లన్న’ నామస్మరణతో మారుమోగిన క్షేత్రం స్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వా�
సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా 22వేల ఆక్సిజన్ బెడ్లు కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు జహీరాబాద్లో 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం మాజీ మంత్రి ఫరీదుద్ద�
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన మంత్రి హరీశ్రావు సహకారంతో మరిన్ని వసతుల కల్పన నాడు 300మంది.. నేడు 1236 మంది.. ప్రైవేటుకు దీటుగా చదువులు ప్రతీ సంవత్సరం ‘అడ్మిషన్ ఫుల్’ అనే బోర్డులు ఇతర పాఠశాలలకు ఆదర్శం సీఎం కేస
దేవాలయ సంప్రదాయాలపై మాట్లాడడం సరికాదు ఆలయ ఆచార, సంప్రదాయాలను కాపాడుతాం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న మల్లన్న ఆలయం మల్లన్నకు బంగారు కీరిటం చేయిస్తాం అద్భుత కళాఖండంగా కొండపోచమ్మ క్షేత్రం.. రాష్ట్ర ప
దళితుల్లో వెలుగులు నింపనున్నదళితబంధు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మునిపల్లి, జనవరి 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితులకు వరం అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికి�
పాపన్నపేట, జనవరి 30 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించ�
పెద్దశంకరంపేట, జనవరి 30: మహాత్ముడి సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ మహత్మాగాంధీ చూపిన బాటలో నడవాలని, ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహనికి పూలమా�
జహీరాబాద్లో 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట