నేడు సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు రెండు రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేసిన మంత్రి హరీశ్�
ఎత్తిపోతలతో సస్యశ్యామలం లింగాయత్లపై ఉన్న అభిమానంతోనే పథకానికి బసవేశ్వర పేరు మంత్రి తన్నీరు హరీశ్రావు నారాయణఖేడ్, ఫిబ్రవరి 16 : నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు 70ఏండ్లు తాగు, సాగు నీటి కోసం గోస పడ్డారని, ఇక ఆ ర�
అందోల్, ఫిబ్రవరి 16 : సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో అందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని, రానున్న రెండేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి, జిల్లాలో లక్షా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆర్థిక, వై�
దుబ్బాక, ఫిబ్రవరి16 : ‘నూటికో…కోటికో ఒక్కరూ.. సీఎం కేసీఆర్ లాంటి నాయకులు పుడుతారు’. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు. కారణ జన్ముడిగా అవతరించాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర�
సిద్దిపేట, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం 4గంటలకు సిద్దిపేటలో�
తొగుట, ఫిబ్రవరి 16 : తెలంగాణను సాధించడంతో పాటు దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలిపిన సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెద�
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, ఫిబ్రవరి 16 : రక్తదానం ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవార
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో లాటరీ ద్వారా 589 డబుల్ ఇండ్ల కేటాయింపు దుబ్బాక టౌన్, ఫిబ్రవరి 16 : పైసా ఖర్చు లేకుండా పేదోళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏక
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, ఫిబ్రవరి 16 : అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవార�
వీడిన బాలిక మౌనిక హత్య కేసు జహీరాబాద్, ఫిబ్రవరి 16 : జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో హత్యకు గురైన బాలిక మౌనిక(16) హత్య కేసు వీడింది. ప్రేమ వద్దని వారించినా వినకపోవడంతో కన్న తల్లే కడతేర్చిందని డీఎస్పీ శంకర్రా�
దళితుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిపై ఆయనకు ఉన్న ప్రేమేంటో తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. న
సర్కారు బడుల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతు
ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకొని సీతారాంపూర్ వాసులు ఆదర్శంగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సీతారాంపూర్లో డబుల్ బెడ్ర�
నిరుపేదల పాలిట పెన్నిధి సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్, సుతారిపల్లి, శివాయిపల్లి, డీ.ధర్మ�
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధిక�