రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత, రైల్వేస్ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం వర్చువల్ పద్ధతిలో రహదారి భద్రతపై జిల్లా అధికారులకు శిక్షణా కార్యక్రమ�
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ పర్యాటకాభివృద్ధి దిశగా కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ స�
మన ఊరు-మనబడికి ఎంపికైన పాఠశాలలకు ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నదని దానికి సంబంధించిన వివరాలను తెలుపాలని రామాయంపేట మండల విద్యాధికారి గంగాబాయి, ఎంపీడీవో.యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీని�
రామాయంపేట బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, పద్యాలు, ఉపన్యాస పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి �
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా గజ్వేల్, సిద్దిపేట కంటే అందోల్ ని యోజకవర్గానికే ఎక్కువగా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అందోల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే �
కాయకల్ప అవార్డుకు గజ్వేల్ ఏరియా దవాఖాన మరోసారి సిద్ధమైంది. రాష్ట్రస్థాయిలో పరిశీలనకు ముందుగా నిర్వహించే థీర్ అసిస్మెంట్ సోమవారం నిర్వహించటానికి తాండూరు దవాఖాన వైద్యాధికారుల బృందం రానున్నది.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట మార్కెట్ అభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో రూ.40 లక్షలు మంజూరు చేయించి �
పురపాలికల అభివృద్ధికి పురపాలికలే ట్యాక్స్ల రూపంలో నిధులను సమకూర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం రామాయంపేట మున్సిపల్ బడ్జెట్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అదనపు క�
ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిక్కులు వ్యాపించేలా అధికారులు చర్యలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. శనివారం జాతర ఏర్పాట్లపై హరితా రెస్టారెంట్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆ�
కలెక్టరేట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్ను ఆదేశించారు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి మెదక్ పర్యటన ఉంటుందని ఈలోగా మొత్తం పనులు పూర్తి కావాలన్న�
విద్యాభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్ చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలు అభివృద్ధి చేయటంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్�
జనుము సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మెదక్ జిల్లా సహాయ వ్యవసాయాధికారి నిర్మలకు జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో 3వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తూ అన్నదాతల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తూ రైతన్నలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ మరోసారి తన ప్రభు త్వ ఉదారతను చాటుకున్నారు.