తెలంగాణ ఆర్టీసీలో కొందరు వ్యక్తులు తమ మనుగడ కోసం ఉద్యోగులను, కార్మికులను రెచ్చగొడుతున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తుల మాయలో ఉద్యోగులెవ్వరూ పడొద్దని పిలుపునిచ్చారు. హైదరా�
ఆర్టీసీ రిటైర్డ్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశలవారీగా పరిషరించేలా చర్
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని సూచించారు.
భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ ఈనెల 25 వరకు పొడిగించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.
TSRTC | ఎల్బీనగర్లో గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ మహిళా ప్రయాణికురాలిపై ఆర్టీసీ అధికారులు �
ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు ఏడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
సంక్రాంతి సం దర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.
TSRTC | ఆర్టీసీకి అర్జెంటుగా అద్దె బస్సు లు కావాలని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులు అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం ఆర్టీసీపై పడింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమ
సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజ�