ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) ప్రాజెక్టుకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర�
వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఆదర్శంగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని టీ�
హైదరాబాద్లో పర్యావరణహితం కోసమే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు.
Hyderabad | హైదరాబాద్లో పర్యావరణహితమైన బస్సులను పెంచే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సరికొత్త ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ పేరుతో 50 ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది.
TSRTC | టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల నూతన
భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల్లో సంస్థ నిర్�
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్�
దక్షిణకొరియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన అంజలి, కిషన్ ఆర్చరీలో రెండు పతకాలు కొల్లగొట�
వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చ�
TSRTC | హైదరాబాద్ : పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 10 ఈ - గరుడ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ�