MBBS Student | పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
KTR | ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్ముళ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
MBBS Student Drugged, Raped | ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో హోటల్కు రప్పించి డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. దీంతో ఆమెతో రిలేషన్షిప్ ఉన్న జూనియర్ డాక్టర్పై విద్యార్థిని తల్లి పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్త
Kaghaznagar | కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన అర్షిద్ అశ్రిత్(21) బుధవారం వియత్నాం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార�
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
AP News | తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆతుకూరి సాయి మణిదీప్ (24) నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ చదువులో అంతగా రాణించడం లేదు. సెకండ్ ఇయర్
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్(Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమైన పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.