MBBS Student Suicide | ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Pet Cat | ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో హిమబిందు (20) అనే యువతి తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పిల్లి కో�
రోడ్డు ప్రమాదంలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని చనిపోయింది. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హయత్నగర్ మండలం, వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న యంసాని పాండు కుమా�
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో (Hayathnagar) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) వైద్య విద్యార్థిని (Medical Student) మృతిచెందారు. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. యంసాయని ఐశ్వర్య మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎం�
MBBS Student | పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
KTR | ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్ముళ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
MBBS Student Drugged, Raped | ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో హోటల్కు రప్పించి డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. దీంతో ఆమెతో రిలేషన్షిప్ ఉన్న జూనియర్ డాక్టర్పై విద్యార్థిని తల్లి పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్త
Kaghaznagar | కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన అర్షిద్ అశ్రిత్(21) బుధవారం వియత్నాం దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార�
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
AP News | తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆతుకూరి సాయి మణిదీప్ (24) నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ చదువులో అంతగా రాణించడం లేదు. సెకండ్ ఇయర్