మొన్నీమధ్యే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. మెడికల్ కళాశాలలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సదరు యువకుడు క్షణికావేశంలో తన �
MBBS Student | నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న హర్ష తాను చదువుకుంటున్న హాస్టల్ గదిలోనే శుక్రవారం అర్ధరాత్రి బెడ్షీట్తో ఉరేసుకొని విగతజీవిగా మారాడు. అనారోగ్యమే అతని ఆత్మ�
MBBS student Naveen | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్ మృతదేహం
బెంగుళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప .. ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై జరిగిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ కింద షెల్టర్లో ఉన్న నవీన్ �
తనకు అండగా నిలిచిన ఆ కుటుంబం కోసం ఓ హర్యానా యువతి తపిస్తున్నది. కుటుంబ పెద్దలు దేశ రక్షణకు వెళ్లగా.. ఇంటి పట్టున వదిలేసిన చిన్నారులను వదిలి.. మాతృదేశానికి...
మైలార్దేవ్పల్లి : యువకులు ఉద్యోగాలు వచ్చేవరకు ఆగకుండా ఏదైన స్వయం ఉపాధి చేసుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం మై�
కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): వార్షిక, ఇన్స్టంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులకు రెండో సప్లిమెంటరీ పరీక్షలు
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న పేద గిరిజన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్ �
పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామాని