బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగి కరీంనగర్ రూపురేఖలు మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస�
ప్రజల అవసరాలకు అనుగుణంగానే నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతున్నదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. శుక్రవారం 13వ డివిజన్లో రూ. 13 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
త్యాగానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరికాలనీలో గల సేవాలాల్ మందిరంలో బుధవారం సేవాలాల్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. కాగా, సేవాలాల్ చ�
నగరంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్లో ధోబీఘాట్ వద్ద పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశా�
ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. అభివృద్ధి విషయంలో ఇంకెన్నాళ్లీ అసత్య ప్రచారం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి’ అని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను శుక్రవారం పలు సంఘాలు, యువజన సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జ్యోతి నగర్లోని వివేకానంద చౌరస్తాలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వే
కరీంనగర్ నగరపాలక సంస్థ వాటర్ ప్లస్ హోదా దకించుకోవడం గర్వకారణమని మేయర్ యాదగిరి సునీల్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు.
‘ప్రజలకు అందుబాటులో లేని, అభివృద్ధిని పట్టించుకోని బండి సంజయ్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుంది’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్రావు జోస్యం చెప్పారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వాకర్స్ అసోసియేషన్ల సభ్యులకు నగర మేయర్ యాదగిరి సునీల్రావు విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో గంట ప