మహిళలు సంతోషంగా ఉండడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలో స్థలం అందుబాటులో ఉన్న చోట మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నట్ల
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నగరంలోని ఏ డివిజన్ కార్పొరేటర్గా గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు.
కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. దమ్మూ, ధైర్యం ఉంటే కేం ద్రం నుంచి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటన చేయించాలి. అ�
అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. నగరంలోని బల్దియా కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగ
కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిర�
‘తాగుబోతుల తెలంగాణ అని నాలుగుకోట్ల ప్రజలను అవమానించిన బండి సంజయ్ వెంటనే వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలి..లేదంటే భేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. వరదకాలువ, మధ్యమానేరు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, మట్టి పను
కరీంనగర్కు నలువైపులా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లలో మూడింటిని మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 38, 55, 57వ డివిజన్లలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు కోరారు. నగరంలోని 50, 60వ డివిజన్ల పరిధిలో గల మంకమ్మతోటలో ఆదివారం ఆయన పర్యటించారు.