మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లతో కూడిన నగర ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అధికారుల బృందం దక్షిణ కొరియాకు వెళ్లనున్నది.
గ్రేటర్ను స్వచ్ఛ, పచ్చ నగరంగా మార్చాలన్న ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్
పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇవ్వడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలోని మైదానంలో వన మహోత్సవం కార్యక�
రైతు యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే పంట నష్టం జరిగినప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. కానీ, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతోపాటు రాష్ట్రం అమలు చేయబోతు న్న పంటల బీమా పథకంలో ఈ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు కరెంటు పోవడంపై విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఎక్స్లో చేసిన పోస్ట్�
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నేడు) స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం తరపున ఏడుగురు కార్పొరేటర్లను స్టాండింగ్
రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం �
రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని, ప్రపంచ దేశాలు నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తె�
ఎడతెరిపి లేకుండా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి�
హైదరాబాద్ నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్