జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగుర
ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.450 కోట్ల వ్యయంతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జిని త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు.
మహిళలు వ్యాపార రంగాల్లో రాణించి స్వతహాగా తమ కాళ్ళపై తాము నిలబడేలా కృషి చేయాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆ�
అమరవీరుల ఆశయాలను సాధించేవరకు విశ్రమించమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పలువురు నేతలతో కల�
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలువురికి పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. శుక్రవారం శిల్ప కళావేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినం�
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
భవిష్యత్తు తరాల కోసం దేశంలో తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మున్ముందు ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక ర
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మలక్పేట నియోజకవర్గంనకు చెందిన నేతలు పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్ర�
చెరువు స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మైలార్దేవ్పల్లి : చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తున్నదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవార�