సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్ధీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తధర్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వనం సంగీతాయాదవ్, పండల సతీశ్బాబు, ఈఎస్ రాజ్, జితేంద్రనాథ్, టి.మహేశ్వరి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
ఆమోదం పొందినవి…