సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చ
రంగు రంగుల అందమైన పక్షులు, చెంగుచెంగున దుంకే లేడి పిల్లలు, రాజసానికి మారుపేరుగా నిలిచే మృగరాజు సింహం వంటి తదితర జంతుజాలాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణావకాశం
శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప�
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శ
జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతు�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లో విశేష ప్రతిభ చూపిన షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) నజరానాలు ప్రకటించింది. గత రెండేళ్లలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై విశే�