జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
Kamareddy | సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనావికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. మా చారెడ్డి మండల పరిధిలోని పా�
కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు పొంచివున్నదని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒక పాపులర్ చాట్బాట్ ఉదారవాద పక్షపాతంతో ఉన్నదని ఇటీవల ఆవిష్కృతమైన చాట్జీపీటీని ఉద్దేశించి పేర్కొన్నారు.
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకట�
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
ఆత్మీయ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలకు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం దుబ్బాక, గజ్వేల్
స్వరాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను, ఆయా వర్గాల డిమాండ్లను పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించింది. వేతన స్కేలు
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక
యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గురువారం యాదగిరి గుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణాని�
సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చ
రంగు రంగుల అందమైన పక్షులు, చెంగుచెంగున దుంకే లేడి పిల్లలు, రాజసానికి మారుపేరుగా నిలిచే మృగరాజు సింహం వంటి తదితర జంతుజాలాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణావకాశం
శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప�
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ