నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శ
జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతు�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లో విశేష ప్రతిభ చూపిన షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) నజరానాలు ప్రకటించింది. గత రెండేళ్లలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై విశే�
వివిధ రంగాల్లో నిష్ణాతులను ఆకర్షించే క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కొత్త వర్క్ వీసాను తీసుకురానున్నట్టు ప్రకటించింది. నెలకు కనీసం 30,000 సింగపూర్ డాలర్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్ను ప్రారంభించారు. దేశం నలుమూలలా స్కూళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జ
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు గు�
దళిత, గిరిజన సామాజికవర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్�