Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.
తమ కుటుంబానికి చేతబడి చేయించాడన్న అపోహతో ఓ యువకుడిని నడిరోడ్డుపైన దారుణంగా హత్య చేశారు. ఫలక్నుమాలో జరిగిన ఈ ఘటనపై ఏసీపీ ఎంఏ జావీద్, ఇన్సెక్టర్ ఆదిరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీషీటర్ (Rowdy Sheeter) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. ఫలక్నుమా రౌడీ షీటర్ మసీయుద్దీన్ను గుర్తు తెలియని వ్యక్తి హత్�
Falaknuma | ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకువస్తున్న ఆధునిక సాంకేతికతో అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిపోతుందని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా తెలిపారు.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�
రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కారిడార్-2 పను�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
MMTS | సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు ప్రధాన రవాణా సాధనాల్లో
హైదరాబాద్ : ఫలక్నూమాలో విషాదం నెలకొంది. ఓ 20 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి తన కుమారుడు సల్మాన్తో క
child labour | హైదరాబాద్లో 8 మంది బాల కార్మికులకు విముక్తి కలిగింది. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫలక్నూమా పోలీసులు కలిసి సంయుక్తంగా ఫాతిమా నగర్లో తనిఖీలు నిర్వహించారు.
చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్�
కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫలక్నామా