చార్మినార్ : యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ గంజాయికి అలవాటు చేస్తున్న గంజాయి విక్రేతలపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్
చార్మినార్ : యువతను మత్తుకు బానిసగా మారుస్తూ సమాజంలో యువత నిర్వీర్యమయ్యే విధంగా వ్యవహరిస్తున్న గంజాయి విక్రేతపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవే�
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు | సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది.
వ్యక్తి దారుణ హత్య | నగరంలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా హతమార్చ�
సికింద్రాబాద్ : ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఫలక్నుమా నుండి ఉందానగర్ మధ్య డబుల్ లైన్ను పూర్తిచేయడంతో పాటు ఆ మార్గాన్ని విద్యుదీకరించింది. కొత్త డబుల్ లైన్ 13.98 కిలోమీటర్ల మే�