తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్గౌడ్) ఇంటి ఇలవేల్పుగ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల�
‘ఒక ఇల్లు కూల్చడం ఎంతో తేలిక... కానీ అదే ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడు ఎంత కష్టపడుతాడో కాంగ్రెస్ పార్టీ వారికి తెలియక.. పద్ధతి, ప్రణాళిక లేక.. మాస్టర్ ప్లాన్ తయారీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కష్ట పడ్డ�
ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ధార్మిక సలహాద�
కరీంనగర్ శాతవాహన అర్బన్ అథారిటీకి (SUDA) సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు మాస్టర్ ప్లాన్ను తయారు చేశారు. అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవ�
Sabarimala Master Plan | కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివ
Srisailam | తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రం అభివృద్ధికి సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు.
వరంగల్ను మహా నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ప్లాన్ను తక్షణమే సిద్ధం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయం�
111 జీవోపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం శాసనసభా సమావేశాల్లో కోరారు. గత ప్రభుత్వ హయాంలో 111జీవో రద్దు చేశారని, దీనిపై కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారన్�
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడున్న పచ్చదనం.. స్వచ్ఛమైన గాలినిచ్చే పెద్ద, పెద్ద చెట్లు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. వానకాలంలో ఎత్తైన కొండల నుంచి జా�
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దయ్యిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పట్టణం లో 14 జోన్లు, 121 సర్వే నంబ
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాసర సరస్వతీదేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద�
యాదగిరిగుట్ట క్షేత్రం తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయ పునర్నిర్మాణం చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలన్న సీఎం కే�