కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
యాదాద్రి తరహాలోనే భక్తులకు పలు సౌకర్యాలను కల్పించడంతో పాటూ మాస్టర్ప్లాన్ రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చినట్లు సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదగిర�
నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, ప్రకృతి, సహజ సంపదను లక్ష్యంగా చేసుకొని టూరిజం కారిడార్ ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నది. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రం నుంచి మొదలుకొ ని కవ్�
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే.
మన పట్టణాలకు కొత్తరూపు రాబోతున్నది. ఏండ్ల క్రితం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం కొత్త మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్�
ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని, ప్రజలకు కష్టాలు లేకుండా తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార�