ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్తో మారుతి సుజుకీ జతకట్టింది. కంపెనీకి చెందిన డీలర్లకు ఆర్థిక సహా యం అందించడానికి ఒప్పం దం కుదుర్చుకున్నట్లు మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ విడిభాగానికి సంబంధించి హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమె�
Maruti Suzuki SkyDrive | ఓలా, ఉబేర్ మాదిరిగా ఎయిర్ ట్యాక్సీలుగా వాడేందుకు మారుతి సుజుకి ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లు తయారు చేయనున్నది. తొలుత జపాన్ లో వచ్చే ఏడాది మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి ఆవిష్కరించనున్నది.
Maruti Suzuki-Red Sea | ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంపై ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, ఆడి ఆందోళన వ్యక్తం చేశాయి. తమ కంపెనీల వ్యయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.
Maruti Ertiga | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా సేల్స్ పది లక్షల మైలురాయిని దాటాయని ప్రకటించింది.
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,207 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమ
Maruti Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎస్యూవీ బ్రెజా టాప్ హై ఎండ్ మోడల్ కార్లలో మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ వేరియంట్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించింది.
Maruti 7-seater Grand Vitara | అన్ని సెగ్మెంట్లలో పట్టు సాధించిన మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 7-సీటర్ గ్రాండ్ విటారా కారు వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని �
Maruti Suzuki : కొత్త ఏడాది కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పేరిట ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులపై భారం మోపుతున్నాయి. ఇక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మార�
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి జీఎస్టీ కౌన్సిల్ షాకిచ్చింది. గుజరాత్ జీఎస్టీ ఆథార్టీ రూ.173.9 కోట్ల పన్ను డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుపై సంస్థ అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్�