ఆగస్టులో భారీగా పెరిగిన డిమాండ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు పరుగులు పెడుతున్నాయి. గత నెల ఆగస్టులో దాదాపు అన్ని ఆటో రంగ సంస్థల అమ్మకాలు జోరుగా సాగాయి. కార్ల విభాగంలో మారుత�
న్యూఢిల్లీ, ఆగస్టు 18: మారుతి సుజుకీ సరికొత్త ఆల్టో కే10 మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్షోరూంకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ,
న్యూఢిల్లీ, ఆగస్టు 12: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్లో సీఎన్జీ వెర్షన్ను విడుదల చేసింది మారుతి సుజుకీ. కిలో సీఎన్జీకి 30.90 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ వాహనం సీఎన్జీ హ్యాచ్బ్యాక్లో అత్యధిక
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,036 కోట్లుగా నమోదైంది.