దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. మార్కెట్లోకి రెండు సరికొత్త హై మైలేజీ కార్లను తీసుకురాబోతున్నది. ఇప్పుడున్న స్విఫ్ట్ హచ్బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లను ఆధునికీకరించి 2024లో పరిచయం చేయ
కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్లో తన 3,500 అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జి�
దేశీయ మార్కెట్లో గత నెల వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఎగుమతులూ ఆశాజనకంగా ఉండటం గమనార్హం. దిగ్గజ సంస్థ మారుతీ అక్టోబర్ సేల్స్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్విచక్ర వాహన మార్కెట్ కూడా కళకళలాడింది.