గత నెలలో జోరుగా అమ్మకాలు న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు జోరందుకున్నాయి. విదేశాలకు ఎగుమతులూ ఆకర్షణీయంగా సాగుతున్నాయి. మే నెలలో మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ�
ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్బ్యాగులు తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కోరుతున్నది. ఈ నిబంధనతో చిన్న కార్లకు దెబ్బని, ఇప్పటి�
వీ2ఎక్స్ భద్రతా టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్, మారుతి సుజుకీ ప్రొటోటైప్ వాహనాల్లో ప్రయోగ పరీక్ష సక్సెస్ ఈ టెక్నాలజీతో పరస్పరం వాహనాల సంభాషణ అలర్టింగ్ వ్యవస్థలతో రోడ్డుప్రమాదాలకు అడ్�
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ దేశంలో 500 సుజుకీ డ్రైవింగ్ స్కూల్స్ మైలురాయిని చేరినట్లు బుధవారం కంపెనీ ప్రకటించింది. డీలర్ల భాగస్వామ్యంతో మారుతీ సుజుకీ ఈ డ్రైవింగ్ స్కూల్స�
క్యూ4లో 51 శాతం పెరిగిన లాభం – రూ.1,875 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.1,875.80
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోమారు తన వాహన ధరలను పెంచింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోడళ్ళ ధరలను 0.9 శాతం నుంచి 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
మార్చి నెలకు వివిధ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటర్స్ మార్చిలో డీలర్లకు జరిపిన సరఫరాలు తగ్గగా, టాటా మోటార్స్, కియా మోటర్స్, స్కోడా హోల్ సేల్ అమ్మకాల్లో �
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో