క్యూ4లో 51 శాతం పెరిగిన లాభం – రూ.1,875 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.1,875.80
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోమారు తన వాహన ధరలను పెంచింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోడళ్ళ ధరలను 0.9 శాతం నుంచి 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
మార్చి నెలకు వివిధ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటర్స్ మార్చిలో డీలర్లకు జరిపిన సరఫరాలు తగ్గగా, టాటా మోటార్స్, కియా మోటర్స్, స్కోడా హోల్ సేల్ అమ్మకాల్లో �
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
న్యూఢిల్లీ, మార్చి 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఎట్టకేలకు తన ఉత్పత్తిని పెంచుకున్నది. గత నెలలో సంస్థ 1,69,692 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉత్పత్తైన 1,68,180లతో పోలిస�
దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాల్లో సౌకర్యం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: మారుతి సుజుకీ ‘జెన్యూన్ యాక్ససరీస్’ ఇక ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాల్లో లభిస్తాయి. ఈ మేరకు సోమవారం మారుతి ప్రకటించింది. ప్రస�