ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో.. డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా పేరుకుపోయాయి. ఆల్టైమ్ హైకి చేరిన ఈ ఇన్వెంటరీల విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నట్టు ఆటో పరిశ్రమ చెప్తున్�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వాహన, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా మిగతా ఆటో సంస్థల విక్రయాలు గత నెల పర్వాలేదనిపించాయి. డిసెంబర్లో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు, అంతర్జాతీయ ఎగుమతులు కలిపి 1,37,551 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్లో ఇవి 1,39,347
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు చిల్లులు పడబోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
పర్వతాలను అధిరోహించడం ఆషామాషీ కాదు. అవరోధాలుంటాయి. అడుగడుగునా అపాయాలు పొంచి ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఒంట్లో శక్తి, గుండెలో ధైర్యం ఉండాలి. కఠోర సాధన చేయాలి. వీటన్నింటితోపాటు లక్షల రూపాయల ఖర్చు అవుతు�
స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంత
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఎనిమిదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ
యూజ్డ్ కార్ల మార్కెట్ పెద్ద ఎత్తున విస్తరిస్తూపోతున్నదిప్పుడు. కొనుగోలుదారుల కోసం సరికొత్త వేదికలెన్నో పుట్టుకొస్తున్నాయి కూడా. చివరకు మారుతీ, మహీంద్రా, హ్యూందాయ్ వంటి ప్రధాన సంస్థలు సైతం యూజ్డ్ క
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
గోవాలో వచ్చే నెల 1 నుంచి మొదలయ్యే జాతీయస్థాయి సబ్జూనియర్ హాకీ పోటీలకు కరీంనగర్ జిల్లాకు చెందిన గుంటుకు మారుతి ఎంపికయ్యాడు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ వాసి అయిన మారుతి నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల