గంజాయి స్మగ్లింగ్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో గంజాయి నూనె(హాష్ ఆయిల్)పై డ్రగ్ స్మగ్లర్లు దృష్టి పెట్టారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్
శివారు ప్రాంతాలే లక్ష్యంగా గంజాయి స్మగ్లింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. సరఫరాకు యువతను, కార్మికులను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా తక్కువ ఉంటుందనే అక్కడి నుంచి దందాను నడిపిస్తున�
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఏటేటా పెరుగుతున్నది. ఏ సరిహద్దు చెక్పోస్టు చూసినా గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఇన్నాళ్లూ గోదావరి పరవళ్లు, పచ్చని అభయారణ్యాలు, బొగ్గు గనుల కేంద్రంగా, గ్రానైట్ మాగాణిగా పేర
ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు నగరంలో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల విలువజేసే రెండు కిలోల గ�
ఎస్కార్ట్తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. మేడ్చల్ జోన్ పోలీసులకు ఒక ముఠా పట్టుబడగా.. మరోముఠా మాదాపూర్ జోన్ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ముఠాల నుంచి రూ. 3 కోట్ల �
గంజాయి స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపుతున్న రాచకొండ పోలీసులు ఒకే రోజు రెండు వేర్వేరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాలను పట్టుకున్నారు. ఈ ముఠాలకు చెందిన 7మంది సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60
‘న్యూ ఇయర్’ నేపథ్యంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు స్కెచ్ ఎక్సైజ్ పోలీసుల నిఘాతో పట్టుబడ్డ ముఠా నలుగురు అరెస్టు..13 కిలోల సరుకు స్వాధీనం సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల�
Ganja | రాష్ట్రంలో గంజాయి రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మరీ కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన
తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చ
Crime News | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి దొరికినట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ గంజాయి మధ్యప్రదేశ్ నుండి రవాణా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవ�
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరంలో గంజాయి సరఫరాకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ ఎన్.అంజిరెడ్డి కథ
ఖిలావరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో గురువారం ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ రైల్వే సీఐ నరేష్ తెలిపిన కథనం ప్ర�
పరిగి : పరిగి మండల పరిధిలోని నజీరాబాద్తండాలో పరిగి పోలీసులు మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీరాబాద్తండాకు చెందిన కేతావత్ చందర్ వ్యవసాయ పొలంలో