మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్�
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పాడేరు నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 26 కిలోల గంజా�
వెంగళరావునగర్ : విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేసుకుని నగరంలో విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఆర్.నగర్�
బంజారాహిల్స్: నిషేదిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనంప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని సయ్యద్నగర్లో నివాసముంటున్న షేక్ సయిదుల్ �
ఎల్బీనగర్, సెప్టెంబర్ 22: రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాను చైతన్యపురి పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండల్ కొవడ గ్రామానికి చెందిన కుంచినిపల్లి వీరబాబు( 2
ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండ�
కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం ఆలియాబాద్లోని గాజిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ (45) గ
హయత్నగర్ : జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న ఓ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.10 వేలు విలువైన 75 గంజాయి ప్యాకెట్లను
మెహిదీపట్నం : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గోల్కొండ పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకుని వారి వద్ద 3 కిలోల గంజాయిని, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చ