శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయిని ఎయిర్పోర్టు భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చే�
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.407కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
Ganja Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. రూ.40కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ గంజా�
కారులో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. కాప్రా ప్రాంతానికి చెందిన యోగేశ్ ఆర్కే పురానికి చెందిన అశ్విన్ నుంచి అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్
వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు 830 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. జూలూరుపాడు పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్�
వాహన తనిఖీల్లో భాగంగా 698 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్ తెలిపారు. టేకులపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
గంజాయి మత్తు వారి జీవితంలో చీకటిని నింపుతున్నది. అంతేకాకుండా మత్తులో లైంగికదాడులు, హత్యలు, దారిదోపిడీలే కాకుండా చివరకు ఆత్మహత్యలకు సైతం పాల్పడే స్థితికి చేరుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వి�
ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 25.230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Marijuana seized | వరంగల్ రైల్వేస్టేషన్లోని(Warangal Railway station) ప్రధాన ద్వారం వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
:ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.8.50 లక్షలు విలువైన గంజాయి, కారును స్వాధీ
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ సెక్యూరిటీ గార్డు గంజాయి దందాలోకి దిగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన శుభకంఠ జన రెండేండ�
మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం పోలీసులు రూ.35లక్షలు విలువ చేసే 140.585 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుం�