గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుం�
రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4,50,000 విలువ చేసే 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డ
ఏపీ, రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 కిలోల గంజాయితోపాటు రూ.50వేల నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన 5.07 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హయత్నగర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం..
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ క�
అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు �
టోల్ ప్లాజాల వద్ద జిమ్మిక్కులు చేస్తూ ఏపీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి కోటి రూపాయల విలువైన గంజ�
రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానిక�
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్ నాబ్) అరెస్టు చేసింది. బషీర్బాగ్లోని సీసీఎస్ భవనంలో ఆదివారం ఏర్పాట�