మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో, జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో �
Encounter | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచా
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 28 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(67) మృతి �
Chattishgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేర్లు పారాయి..! భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లుగా సమాచారం..!
మావోయిస్టులు శాంతిని కోరుతూ లేఖలు విడుదల చేస్తున్నా అడవుల్లో ఆపరేషన్ ‘కగార్' దండయాత్ర మాత్రం ఆగడం లేదు. వారి లేఖలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముం�
Maoists | తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు గత ఆరు రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకరపోరులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా వెల్లడించిన వ
Dantewada Encounter | ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థ
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు.
తెలతెలవారుతుండగానే తుపాకుల గుండ్ల మోత.. నలుదిక్కులా సాయుధ దళాల దండయాత్ర.. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.. ఒళ్లు గగుర్పొడిచే భయానక వాతావరణం.. పచ్చటి చెట్లపై మంచు తుంపరలకు బదులుగా
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా (Sukma) జిల్లాలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్ప
దండకారణ్యంలో జరిగిన దండాయాత్రలో రక్తం చిందింది. నట్టడవిలో నెత్తుటేర్లు ప్రవహించాయి. ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య శుక్రవారం జరిగిన భీకరపోరులో సాయుధ నక్సలైట్లు పెద్ద సంఖ్యలో �