Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరులో ఓ మహిళా మావోయిస్టుతోపాటు మరో దళసభ్యుడు మృతిచెందిన ఘటన బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగింది.
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని కంకనార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. మావోలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో ఇద
Encounter | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహ�
సరిహద్దు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులో శనివారం జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగల�
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. లంజీ హెడ్క్వార్టర్స్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్స్టేషన్ పరిధిలో�
two maoists killed in encounter in mulugu | ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. తెలంగాణ - ఛత్తీస్గఢ్కు సరిహద్దుల్లో ఉన్న వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్
Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు