బీజేపీతోపాటు అంటకాగుతున్న పార్టీలను తరిమికొట్టి దేశాన్ని, ప్రజలను కాపాడాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన లేఖ సంచలనం సృష్టిస్తోంది. లోక్సభతోపాటు ఏపీ, ఒడిశా,
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే
Maoist party | మావోయిస్టు పార్టీ(Maoist party) తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు(Bade Chokka Rao) అలియాస్ దామోదర్(Damodar) అలియాస్ మల్లన్నను ఆ పా�
కోనరావుపేట మండలం శివలింగంపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక�
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రత�
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తోపాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్డ్
మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కిందిస్థాయి నాయకులు, దళస సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాలోని చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ 81 బ�
అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అ�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
వరంగల్ : సీపీఐ (మావోయిస్ట్) నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్ధాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్ధాంతాలకు మద్దతు �