వరంగల్లోని అజంజాహి మిల్లు భూములు కార్మికులకే చెం దాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ పార్టీ జయశంకర్, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కార్య�
మావోయిస్టు పార్టీలో మరో సంచలనాత్మక లొంగుబాటు నమోదైంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు భార్య తారక్క లొంగిపోయారు. ఆమెతోపాటు మరో పది మంది మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస�
ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1న ములుగు జిల్లా చెల్పాక వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు మావోయిస్టులకు విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురు
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వృద్ధుడిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్గా చిత్రీకరించి కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవ
పోలీసు బలగాల నుంచి ఆత్మరక్షణ కోసం అమర్చిన బూబీట్రాప్స్ పేలి ఓ గ్రామస్థుడు చనిపోయిన ఘటనకు పో లీసులే పూర్తి బాధ్యతవహించాలని మా వోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపూరం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరు తో గురువ�
బీజేపీతోపాటు అంటకాగుతున్న పార్టీలను తరిమికొట్టి దేశాన్ని, ప్రజలను కాపాడాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన లేఖ సంచలనం సృష్టిస్తోంది. లోక్సభతోపాటు ఏపీ, ఒడిశా,
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే
Maoist party | మావోయిస్టు పార్టీ(Maoist party) తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు(Bade Chokka Rao) అలియాస్ దామోదర్(Damodar) అలియాస్ మల్లన్నను ఆ పా�
కోనరావుపేట మండలం శివలింగంపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక�
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రత�
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తోపాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్డ్