జనంలో కలిసి సాదాసీదా వ్యక్తుల మాదిరిగా, ఎక్కడో మారుమూల పల్లెల్లో గూడెం జాతులకు చెందిన వ్యక్తుల్లా కనిపించే చాటుమాటు నక్సలైట్లు శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
హైదరాబాద్ : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టుల(Maoists)కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ (Telangana P0lice Department) అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది.
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoists) పట్టుబడ్డారు. సోమవారం రాత్రి సిర్పూర్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి తారస పడిన 16 మంది మావో�
మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకమని మావోయిస్టులు (Maoist Party) ఆరోపించారు. హిడ్మా (Hidma) ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ నేత బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న అలియాస్ బాపురెడ్డి హత్యకు గురయ్యాడు. ఇంటర్వ్యూ పేరిట పిలిచి దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపాడన్న కక్షతో హత్య చేసిన నిందితుడు పోలీ
మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా
Maoists | ఏపీలోని విజయవాడ శివారులో అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురిని బుధవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికి విజయవాడ కోర్టు డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు (Bijapur Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Chandranna | మాజీ మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నారని తెలిపారు. బసవరాజు ఎన్కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందన్నారు
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �