రుస ఎన్కౌంటర్లతో (Encounter) పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని హజారీబాగ్లో (Hazaribagh) జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు (Maoist) అగ్రనాయకుడు సహా మరో ఇద్దరు మృతి�
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నంబాల కేశవరావు ఎన్కౌం�
రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
Maoist | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందింది మావోయిస్టు(Maoist) పార్టీ పీఎల్జీఏ చీఫ్, మోస్ట్ వాంటెడ్ హిద్మాకి సమీప బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నాగా పోలీసులు �
ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది.
Gajarla Ravi | ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవితోపాటు (Gajarla Ravi) పలువురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృ
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతాదళాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతిచెందగా, మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.న�
వరుసగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు కనిపించినవారిని కనిపించినట్లు చంపేస్�
మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో అగ్రనేత లక్ష్మీనర్సి
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఆ పార్టీ ఈ నెల 10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.