మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకమని మావోయిస్టులు (Maoist Party) ఆరోపించారు. హిడ్మా (Hidma) ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ నేత బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న అలియాస్ బాపురెడ్డి హత్యకు గురయ్యాడు. ఇంటర్వ్యూ పేరిట పిలిచి దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపాడన్న కక్షతో హత్య చేసిన నిందితుడు పోలీ
మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా
Maoists | ఏపీలోని విజయవాడ శివారులో అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురిని బుధవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికి విజయవాడ కోర్టు డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు (Bijapur Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Chandranna | మాజీ మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నారని తెలిపారు. బసవరాజు ఎన్కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందన్నారు
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �
అగ్రనేతలతోపాటు దళ సభ్యులు, మావోయిస్టులు వరుసకట్టి వనం వీడుతున్నారు. మావోయిస్టు పార్టీలో మరో కీలక సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ సైతం పెద్ద ఎత్తున సై�
Son Poses As Maoist | ఒక వ్యక్తి మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించాడు. రూ.35 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపు లేఖ పంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు మావోయిస్ట్ పేరుతో తం
వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో లొంగిపోవల్సి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ బస్త్ డీవీసీ ఇన్చార్జి కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ చెప్పారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఎదుట మరో ఇరువురు మావోయిస్టులత
మావోయిస్టు పార్టీ దండకారణ్యం సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ మంద రూబెన్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావే