Banoth Shankar Naik | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్ సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు గురువారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు.
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15 : మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని.. ఒకవేళ తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ సవాల్ విసిరారు. నియోజకవర�
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1933లో హైదరాబాద్ వచ్చారు. తాను 1901లో స్థాపించిన శాంతినికేతన్ (విశ్వభారతి) ఒడిదుడుకులలో ఉన్నది. నిర్వహణకు అవసరమైన నిధులు ఇప్పిస్తానని నిజాం కార్యనిర్వాహక మండలి సభ్యుడు నవాజ్�
ఈ ఏడాది వరద సృష్టించిన బీభత్సం మానుకోటకు మానని గాయం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లాను అతలాకుతలం చేసి ఇల్లు, వాకిలి, పంట పొలాలన్నింటినీ తుడిచిపెట్టేసి ప్రజలకు తీరని నష్టం మిగిల్చింది.
‘మా భూములు మాగ్గావాలే’ అంటూ లగచర్లలో లంబాడీ బిడ్డల లడాయి మట్టిబిడ్డల పంతానికి అద్దం పట్టింది. భూమి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో భూమిపుత్రులే గెలిచారు తప్ప, రాజ్యం ఎన్నడూ పైచేయి సాధించలేదు. ఉన్న ఊరు కన్న �
తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? మరో మహత్తర పోరాటానికి తెలంగాణ గడ్డ నాంది పలకబోతున్నదా? గతంలో జరిగిన ఉద్యమాలు పునరావృతం కాబోతున్నయా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఔన
మానుకోటతో పెట్టుకుంటే ఎవరికైనా మూడినట్టేనని, ఇది చరిత్ర చెప్తున్న సత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ‘మానుకోటతో ఎవరు పెట్టుకున్నా వారికి మూడుతుంది.. గతంలో కాంగ్రెస్కు మూడింద�
మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
KTR | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు.
కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నడి చే సెంట్రల్ సిల్క్ బోర్డ్ మ్యాగజైన్కు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన పట్టు రైతు వేం పార్థసారథి సక్సెస్ స్టోరీ ఎంపికైంది.
మహబూబాబాద్ జిల్లాకు బుధవారం కేంద్ర బృందం రానున్నది. ఇటీవలి అతి భారీ వర్షాలు, వరదలతో జిల్లాలోని పలు గ్రామాలు నీట ముని గి, పంటలు కొట్టుకుపోయిన క్రమంలో నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి రెండు బృందాలు �
Harish Rao | మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ మాజీ �