Revanth Reddy | రేవంత్రెడ్డి సర్కార్కు శుక్రవారం ఒకే రోజు ఐదు ఎదురుదెబ్బలు తగిలాయి. కేటీఆర్ పీఆర్వో మహేశ్తోపాటు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలన్న రేవంత్ ప్లాన�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకే ఆయన ఇంటికి భారీగా పోలీసులు మోహరించారు.
లోపలేస్తా నా కొడుకా..! తమాషా చేస్తున్నారా..? అంటూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి వద్ద పోలీసు జులం పరిమితులు దాటి హల్చల్ సృష్టించారు. సీఐ మాట్లాడిన వ్యవహార శైలికి సంబంధించిన వ�
Manne Krishank | అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. వాహ�
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి ముందు కార్ఖానా సీఐ అనురాధ వీరంగం సృష్టించారు. క్రిశాంక్ ఇంట్లో లేని సమయంలో ఆయన నివాసానికి వచ్చిన సీఐ రెచ్చిపోయారు. లోపలేస్తా నా కొడకా.. తమాషా చేస్తున్నారా అంటూ వార్నింగ్
Manne Krishank | రేవంత్ రెడ్డి అయినా ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ సబితా ఇంద్రారెడ్డి ఏనాడు కూడా ఓడిపోలేదు. వారి జుట్టు పీకుతరు..పోలీసులు జుట్టు లాగడం చూశాం.. రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తున్నరు.. ఇందిరమ్మ పేరు పెట్టి �
Manne Krishank | పోలీసులు బ్యానర్ కార్డులను ఎత్తుకెళ్లిపోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు, మన్నె క్రిశాంక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు తనదైన శైలిలో చురకలంటించారు మన్నె క్రిశాంక్.
Manne Krishank | ఇప్పటివరకు 77 రోజులు ఢిల్లీ ట్రిప్పులు, మంత్రుల మధ్య పంచాయతీలు, ఎమ్మెల్యేల మధ్య పంపకాల పంచాయతీలు, ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసిన వెయ్యి రోజుల పాలన ఎక్కడుంది..? అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశ�
BRS Party | కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Manne krishank | కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫ�
ఫోర్త్సిటీ ముసుగులో సీఎం రేవంత్రెడ్డి భూదందాలకు తెరలేపారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. అది ఫోర్త్సిటీ కాదని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా�
Manne krishank | సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించార�