Harish Rao | జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని సూ�
Manne Kirshank | బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 11 గంట ల తర్వాత ఆయనను హైదరాబాద్ కంటో న్మెంట్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Satyavathi Rathod | సీతక్క వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వుసరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్క�
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లపై విచారణకు మేము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారు. అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘చెప్పు’ మాటలు మాట్లాడా�
Manne krishank | మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క కేసీఆర్కు నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..? బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్అ న్నారు. విచారణ చేస్తే మా ఆరోపణల్లో తప్పుందా.. మీది తప్పుందా అని తేలిప
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లలో అక్రమాలను ఆధారాలతో బయటపెడితే మంత్రి సీతక్క చెప్పుతెగుద్ది అని మాట్లాడటం సిగ్గుచేటు.. తప్పుచేయకుంటే అంత ఆవేశమెందుకు’ అంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
KTR | ఇటీవల ఒక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. క్రిశా�
Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు.
Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
Manne krishank | రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద, చిన్న, వేల కోట్లు, భూములు, హెచ్ఐఎల్టీ, మూసీ లక్షా 50 వేల కోట్లు , గాంధీ విగ్రహం రూ.5 వేల కోట్లు కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా పైసలొస్తే సింపుల్గా ఓ రూ.20 కోట�