కాంగ్రెస్ పార్టీ తమ బూత్లెవల్ ఏజెంట్లకు ఎలక్షన్ కమీషన్ పేరిట గుర్తింపు కార్డులను ఇచ్చింది. పార్టీ బీఎల్ఏల పేరిట వచ్చిన గుర్తుంపు కార్డులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార�
Manne krishank | మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ధోబీకా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా అన్నట్లు తయారైందన్నారు. మైనంపల్లికి మానసిక చికిత్స అవసరం ఉంది. ఆయన కొడుకు వల్ల ఆయనకి పని లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నా�
కంటోన్మెంట్ జూన్18: మడ్ఫోర్ట్లోని అంబేద్కర్హట్స్ పేదలగుడిసెల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా రాని బుల్డోజర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, బీజేపీకి చెందిన బోర్డు నామినేటెడ్ సభ్యుర�
సికింద్రాబాద్ కంటోన్మెం ట్ బోర్డును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదించడంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Manne krishank | Govt Land | కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమి చారిత్రాత్మకంగా ‘పోరంబోకు సర్కారీ’ ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, 1955 నుండి ఉన్న రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చ�
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల �
manne krishank | అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడన్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ . వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి
‘అక్రమ కేసులు, అరెస్ట్లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.