ఇది వీకెండ్ ప్రభుత్వమని, హెచ్సీయూ భూముల కబ్జా సహా అన్ని అక్రమాలు వీకెండ్లోనే చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.
ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బీఆ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును బల్దియాలో విలీన అంశాన్నీ రాజకీయ డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. ‘విలీన అంశం ప్రజా సమస్య
Sampath Kumar | నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంట�
Manne Krishank | ఏఐసీసీ నేత సంపత్ కుమార్ ప్రెస్మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. సంపత్ కుమార్ చేసింది మొత్తం మట్టి దందాలే అని తెలిపారు.
కేపీసీ ప్రాజెక్ట్స్తో కేటీఆర్కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ.. నాడు ఓట్ల కోసం అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్ ఎలా కట్టబెట్టారని బీ�
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నపుడు అందరి అటెన్షన్ కోసం రకరకాల అబద్దాలు ఆడారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
Manne Krishank | రేవంత్ రెడ్డి రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు.
అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని, దాని�
‘దివాలా తీసిన కంపెనీగా సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కు రాష్ట్ర సర్కారు సుమారు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్లు కట్టబెట్టడంలో అంతర్యమేమిటి? సస్పెన్షన్ వేటు పడ్డ వ్యక�
Manne Krishank | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అహ నా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నాడు అని క్రిశాంక్ ఎద్దెవా చేశారు.
బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై తాజాగా మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఇది 26వ కేసు కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్�