Singuru project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి(Singuru project) వరద ఉధృతి(Flood) కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 567క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం భారీగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్
మంజీర పరీవాహకంలో ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నది. అనుమతుల పేరిట ఇష్టారీతిన దందా నడుస్తున్నది. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలోని పాయల్�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా మాఘ స్నానాలు పెద్దఎత్తున కొనసాగాయి. శుక్రవారం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాం తాల భక్తులు ఏ�
మంజీరా పరీవాహకంలో ఇసుక దందా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ ద్వారా నిర్వహించే ఇసుక రీచ్లను కాలపరిమితి పేరిట మూసేయించిన కాంగ్రెస్ నేతలు.. పరోక్షంగా అక్రమ రవాణాను ప్రోత్స�
పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దుర్గా�
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మూడో రోజు సైతం మూసివేయడంతో రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంజీరా నదికి గురువారం వరద తగ్గడంతో వేకువజామునే వేద పండితులు ఆలయంలోనికి వె
Suicide | సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, తన నాలుగేళ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది.
గరుడ గంగ పూర్ణ మంజీరా నదీ తీరం ఆధ్యాత్మికతతో విల్లివిరిసింది. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో ఉన్న ఈ నదిలో కుంభమేళా సందర్భంగా 14 రోజులుగా భక్తులు
మండలంలోని రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్రంలో జరుగుతున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తజనంతో హోరెత్తింది. మరో రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో బుధవారం భక్తుల రద్�
గరుడగంగ మంజీరా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. 11వ రోజు మంగళవారం పేరూరు సరస్వతీ ఆలయ సమీపంలో ఉత్తరవాహిణీగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుంచ�
మంజీరా తీరాన తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలోని
గరుగ గంగ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తుల్లో అక్కడి వాతావరణం చూసి భక్తిభావం మరింత ఉప్పొంగుతున్నది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి త