గరుడ గంగ కుంభమేళాకు మూడో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మండలంలోని రాఘవాపూర్ - హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గల గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా భక్తి పారవశ్యంతో ఓలలాడంద
మంజీరా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పేరూరులోని గరుడగంగ సరస్వతీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నదికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ�
పేరూర్ సరస్వతీ ఆలయం సమీపంలోని గరుడగంగ మంజీరా పుష్కరాలు నాలుగో రోజు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ఇతర రాష్ట్రలు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గరుడగంగ పుష్కరాల్�
మంజీర గరుడగంగ కుంభమేళా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని పంచవటి క్షేత్రం వద్ద సోమవారం జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రె�
మండలంలోని రాఘవపూర్ శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర సమీపంలోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళ జరుగనున్నది. ఇక్కడకు వచ్చే నాగసాధువు, సంతులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను కల్ప�
మంజీరా నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. గరుడగంగ మంజీరా పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
మంజీర కుంభమేళాకు వేళయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీ�
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
మంజీరానది తీరాన కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. నది జలసవ్వడులు., పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నిత్యం దూపదీప నైవేద్యాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, ప్రత్యేక పర్వదినాలల�
Crime news | మంజీరా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని అతిమ్యాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
మంజీరపై వంతెన నిర్మాణంలో అలసత్వం ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు తప్పని తిప్పలు బోధన్ – నాందెడ్ మార్గంలో తగ్గిపోయిన వాహనాల రద్దీ వర్తక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని
నిజామాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఉధృత�
Manjira River | ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో వరద నీరు పోటెత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది
Singur project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు 1,35,0000 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నది.