వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సంద
ఎస్సారెస్పీలోకి శుక్రవారం 25,676 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1080.70 అడుగుల (46.952టీఎంసీలు)నీటినిల్వ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని కోత్తూర్
Manjira River | పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుంది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. గరుడ గంగగా పేరుగాంచిన మంజీరా నదిని కొంతమంది దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు.
సాలూర మండల కేంద్రంలోని మంజీరా నది శివారులో ఉన్న సాలూర ఎత్తిపోతల పథకం పంపుహౌస్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీకి యత్నించగా అడ్డుకున్న ఆపరేటర్, వాచ్మన్పై దాడి చేశారు. స్థానిక�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం చిలిపిచెడ్ శివారు మంజీర�
మంజీరా నదిలోని బోధన్ మండలం సిద్ధ్దాపూర్ వద్ద ఉన్న ఇసుక క్వారీ ట్రాక్టర్లను రైతులు బుధవారం అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని ఇసుక క్వారీ నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్లను సిద్ధాపూర్�
Manjira river | సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో(Manjira river) దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. విష్ణుపురి, బాలేగాం, ఇతర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్�
రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్లోని (Medak ) ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వనదుర్గా మాత ఆలయం ముందు నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్ర
Singuru project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి(Singuru project) వరద ఉధృతి(Flood) కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 567క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం భారీగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్
మంజీర పరీవాహకంలో ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నది. అనుమతుల పేరిట ఇష్టారీతిన దందా నడుస్తున్నది. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ