NRI | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో త�
మనం ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా? లేక మరో ఐదేండ్ల తర్వాత 2028లో జరుగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా?’ రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది.
జనగామ మట్టి బిడ్డ పల్లా రాజేశ్వర్రెడ్డి..ఎంట్రీతోనే ఘన విజయం వైపు అడుగులు వేశారని..ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’
సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చారు. 2018లో ఇచ్చిన 15 ముఖ్యమైన హామీల్లో 13 హామీలను నెరవేర్చి, మాటనిలుపుకొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సిరిసిల�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ గ్యారెంటీ కార్డు పథకాలు బోగస్ పథకాలని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్న�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగస్ అని ఆయన అభివర్ణించారు.
తప్పుడు భారత్ మ్యాప్పై శశి థరూర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని అన్నారు. చిన్న వాలంటీర్ల బృందం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు. ఆ మ్యాప్ను వెంటనే సరిచేస�
ఇవ్వాళే.. పంజాబ్ ప్రచారానికి తెరపడనుంది. అయినా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఇంకా ఊగిసలాటలోనే ఉండిపోయింది. పీసీసీ చీఫ్ సిద్దూ, సీఎం చెన్నీ, ప్రచార కమిటీ అధ్యక్షుడు సునీల్ జ�
unjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఎస్ఏడీ (సంయుక్త్), బీజేపీలు ఉమ్మడి మ్యానిఫెస�