బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతికత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీనివ్వాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్ష
బీజేపీ రూపొందించబోయే మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశా�
ఇది ఎన్నికల కాలం! ఇంకేం తెల్లారకముందే వినపడుతున్న మైకుల శబ్దాల్లో తమ నాయకుల గొప్పతనాన్ని, ప్రతినాయకులపై దూషణను వింటూనే నిద్ర లేస్తున్నాం! ఎక్కడా ప్రజల సమస్యల పరిష్కారాల వాగ్దానాలు వినపడుతున్నట్టు లేదు
AP CM Jagan | ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరుగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు.
MLA Sanjay Kumar | కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్
కాంగ్రెస్ నాయకులు మ్యానిఫెస్టోలో చేర్చి ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
BJP Manifesto | ‘ఎలా ఉందంటున్నారు? మన మ్యానిఫెస్టో... దుమ్ము దులిపేస్తుంది కదా?’ ‘ఔను సార్... ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ చూసినా మన మ్యానిఫెస్టో పుస్తకాలే కనిపిస్తున్నాయ్. ఎవరి చేతిలో చూసినా ఆ పుస్తకంలోని పేజీలే ...’ �
Manifesto | రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘లోకల్ మ్యానిఫెస్టో’. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో రాష్ట్రవ్య
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.