Manifesto | రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘లోకల్ మ్యానిఫెస్టో’. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో రాష్ట్రవ్య
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
MLA Sunithamahender Reddy | తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్
Ministers Errabelli | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులతో
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది.
Council Chairman Gutha | ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి ప్రజలు ఆశీర్వదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) కోరారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటిక�
MLA Venkateshwar Reddy | నిన్న సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేసింది. సబ్బండ వర్ణాల సంక్షేమం, స్వావలంబనే లక్ష్యంగా మ్యానిఫెస్టో ఉండటం హర్షణీయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ (Congress) అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బీజేపీ (BJP) 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించార�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సముచిత స్థానం కల్పించారని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మ్యానిఫెస్టో ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ
ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు గుండెల్లో గుబులు మొదలైందని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబుర